DCIM100MEDIADJI_0015.JPG

DCIM100MEDIADJI_0015.JPG

తెలంగాణ మణి కిరీటం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 135 ఏళ్ల సుధీర్ఘ చరిత్ర కలిసిన సింగరేణి, ప్రగతి పథాన సాగుతూ దేశానికి వెలుగులు నింపుతుండటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు.
♦️సింగరేణి సుస్థిర భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. కార్మిక కుటుంబాల సంక్షేమం సమున్నతికి పాటుపడుతూ, సింగరేణి మరో శత వసంతాలు ఉజ్వలంగా దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *